ఇసుక తవ్వేందుకు వెళ్ళీ అన్నదమ్ముల మృతి

వరంగల్‌: బస్తన్న పేటలోని చెక్‌ డ్యాం వద్ద ఇసుక తవ్వేందుకు వెళ్ళీ వంశీ నిఖిల అనే ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.