ఇస్రో సైంటిస్ట్ కిష్టయ్య మృతి బాధాకరం..

అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

జనం సాక్షి నవంబర్ 11 టేక్మాల్ గ్రామానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్త కిష్టయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి  నివాళులర్పించిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.మొట్టమొదటి అంతరిక్ష పరిశోధనలో ఇస్రో శాస్త్రవేత్తగా గోల్డ్ మెడలిస్ట్ గా గుర్తింపు పొందాడు ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల వాసి బోయిని కిష్టయ్య మొట్టమొదటి తెలుగువాడిగా ఇస్కో సైంటిస్టుగా విధులు నిర్వహిస్తూ గురువారం రాత్రి పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం, ఇస్రో సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చాడు.