ఈడీ ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న  విజయసాయిరెడ్డి మరోసారి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాయలంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.