ఈ రోజు ప్రధానిని కలువనున్న టీడీపీ ఎంపీలు
ఢిల్లీ: ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలువనున్నారు. నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని వినతీపత్రం సమర్పించనున్నారు.
ఢిల్లీ: ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలువనున్నారు. నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని వినతీపత్రం సమర్పించనున్నారు.