ఉచిత కంటి వైద్య శిబిరం మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు

ఉచిత కంటి వైద్య శిబిరం మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు

రాజంపేట్ జనంసాక్షి
ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కంటి వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రజలకు కంటి వైద్య నిపుణుల ఆదేశాల మేరకు ఉచిత కంటి మందులు అందజేశారు. అవసరమైన వారికి అద్దాలు అందిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.