ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ పోస్టింగ్ కు దరఖాస్తు చేసుకోండి

మక్తల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) ఉట్కూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టింగ్ ఖాళీగా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాపరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తిగల అభ్యర్థులు మాస్టర్ డిగ్రీలో 50% మార్కులతో ఉన్న అభ్యర్థులు స్వయంగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు అభ్యర్థుల నుంచి ఈనెల 13 నుంచి 15 వ తేదీ సాయంత్రం 4:00 వరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు