ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహతుద్దులోని సేవాయి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. చనిపోయిన వారిలో మావోయిస్టు ముఖ్యనేతలున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.