ఎన్ పి ఆర్ డి జహీరాబాద్ నియోజకవర్గం కమిటీ ఎన్నిక

ఎన్ పి ఆర్ డి జహీరాబాద్ నియోజకవర్గం కమిటీ ఎన్నిక

జహీరాబాద్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి)ఎన్ పి ఆర్ డి జహీరాబాద్ నియోజకవర్గం కమిటీ ని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులు ప్రకాష్ మోగుడమపల్లి,అధ్యక్షులు కొనింటి నర్సింలు జహీరాబాద్ ఉపాధ్యక్షులు:రాజ్ కుమార్ మొగుడంపల్లి జసంజీవ్ జహీరాబాద్ టౌన్ గోపాల్ రెడ్డి, న్యాల్కల్ శోభారాణి,జరాసంఘం శివరాజ్ జహీరాబాద్ కార్యదర్శి,ఆశ్వాక్ అహ్మద్ మోగుడంపల్లి,సహాయ కార్యదర్శి,అంజద్ జహీరాబాద్ టౌన్ బిస్మిల్లా ఝరాసంగం,సుభాష్ జహీరాబాద్,మల్లయ్య స్వామి,న్యాల్కల్,మచ్చెందర్ జహీరాబాద్ రూరల్)కమిటీ సభ్యులు,సురేష్ కొహిర్
షాదుల్లా రాయికోడ్ ,సుభాష్ ,రాజు ,చౌహన్ రెడ్డి వాజిద్,మానిక్ , అహ్మద్,కార్యదర్శిలుగా ఎన్నుకున్నారు.