ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌

న్యూఢిల్లీ:ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌  డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. కేంద్రం ప్రపంచ మార్కెట్లు ప్రయోజనాలను పట్టించుకొని దేశ ప్రయోజనాలను వదిలివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పడిపోవాలని తాము కోరుకోవడం లేదని … చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు మాత్రం తమ పార్టీ వ్యతిరేకమని ప్రకటించారు.