ఎఫ్డీఐలపై పోరాటం : కారత్
న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్డీఐల అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని వామపక్షాలు ప్రకటించాయి. ఈ అంశం పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహించడంతోనే పూర్తికాదని.. ప్రభుత్వం వెనక్కుతగ్గేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్కారత్ వెల్లడించారు.