ఎఫ్‌డీఐల విషయంలో ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వం

ఢిల్లీ : రాజ్యసభలో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ప్రభుత్వానికి మద్ధతునిచ్చేలా ఓటు వేయబోమని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. నిన్న లోక్‌సభలో ఇదే అంశంపై జరిగిన ఓటింగ్‌లో ఎస్పీ పాల్గొనకుండా వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.