ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ఇరిగి రమేష్

ఎల్బీ నగర్( జనం సాక్షి  )  ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ఇరిగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కి పుష్ప గుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.   ఈ కార్యక్రమంలో    మనసాబాద్ డివిజన్ అధ్యక్షులు మల్లారెడ్డి మరియు టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ బాలాజీ గైక్వాడ్ ఊదరి ఈదాలు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు