ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను కలిసిన జనం సాక్షి బ్యూరో ఆదిల్, 


కాజిపేట్ నవంబర్ 17 జనంసాక్షి
గురువారం రోజున హుస్నాబాద్ ఎమ్మెల్యే  వొడితల సతీష్ కుమార్ గారి మోకాలుకు శస్త్రచికిత్స జరగగా హైదరాబాద్  మాదాపూర్ లోని తన నివాసంలో    పరామర్శించిన,జనం సాక్షి సిద్దిపేట ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫర్, హనంకొండ జిల్లా బ్యూరో చీఫ్     యండి  ఆదిల్ ,  వేలేర్ మండల జర్నలిస్టు మాతంగిప్రవీణ్,  కాజీపేట మండల జర్నలిస్టు మాదాసి.రమేష్,  అదేవిధంగా  రాజు, ప్రశాంత్    తదితరులు ఉన్నారు.