ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతోనే ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం

ల్బీనగర్  ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఎన్నో ఏండ్లుగా కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్యలను  ఐటి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్  దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించినందుకుగాను అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో తన వంతు గెలుపుకు కృషి చేసినటువంటి సుధీర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో చంపాపేట్ డివిజన్ మాజీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చీర శ్రీనివాస్  గడ్డిన్నరం మాజీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి , చంపాపేట్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్  చంపాపేట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌని అనసూయ  చంపపేట్ డివిజన్ ఏరియా కమిటీ మెంబర్ రమాకాంత్ గుప్తా   ఏరియా కమిటీ మెంబర్ పనుగుల జగదీష్ గౌడ్ , వార్డు కమిటీ మెంబర్ పి శివ గౌడ్ , పాల్గొనడం జరిగింది.