ఎమ్మెల్సీ నిధులతో కమ్యూనిటీ హాల్లో బోరు వేయించిన : చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు. తోట మహేష్ యాదవ్

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )ఎమ్మెల్సీ  బొగ్గరాపు దయానంద్ గుప్తా   సహకారంతో   ద్వారా రూ.  6లక్షల తో న్యూ మారుతీనగర్  కాలనీ. కమ్యూనిటీ హాల్ లో . బోరు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు. తోట మహేష్ యాదవ్ . న్యూ మారుతీ నగర్ కాలనీ అధ్యక్షులు . కృష్ణ మూర్తి . శరథచంద్ర . వరుణ్ చంద్ర  కాలనీ వాసులు. తదితరులు పాల్గొన్నారు