ఎర్రంనాయుడు మృతికి పళ్లంరాజు , అజాద్ల సంతాపం
ఢీల్లీ : ఎర్రన్నాయుడు అకస్మిక మృతి పట్ల కేంద్రమంత్రులు పళ్లంరాజు, గులాంనభీ అజాద్లు సంతాపం తెలిపారు. ఎర్రన్నాయుడు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయన మృతి రాజకీయ వ్యవస్థకు తీరని లోటని గులాంనబీ అజాద్ అన్నారు.