ఎస్పీ కూడా వాకౌట్‌: గండం గట్టిక్కినట్లే!

లోక్‌సభ : ఓటింగ్‌కన్నా ముందే యూపీఏ గండం నుంచి గట్టెక్కినట్లే భావించవచ్చు. బీఎస్పీతో పాటు ఎస్సీ కూడా సభనుంచి వాకౌట్‌ చేసింది. సమాజ్‌వాదీ పార్టీకి సభలో 22 మంది సభ్యులున్నారు. రెండు పార్టీలు వాకౌట్‌ చేయడంతో ఓటింగ్‌ వల్ల యూపీఏకి ఎలాంటి నష్టం ఉండే అవకాశం లేదు.