ఎస్సై నిలేష్ ను మండల బీఆర్ ఎస్ నాయకులు

రుద్రూర్(జనంసాక్షి): రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్ కు బదిలీ పై నూతనంగా వచ్చిన ఎస్సై నిలేష్ ను జడ్పీటిసి నారోజి గంగారాం ఆధ్వర్యంలో మండల నాయకులు, మైనార్టీ నాయకులు గురువారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో , శాలువా తో సన్మానించారు, మండల నాయకులను పరిచయం చేస్తూ మండల విషయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్ ఐ నీలేశ్ జడ్పీటీసీ నారో జి గంగారాం, మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ ,
విండో చైర్మన్ సంజీవ రెడ్డి , మండల నాయకులు , అక్కపల్లి నాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సంగయ్య, బాలరాజ్
కన్నె రవి, శ్రీదర్ గౌడ్, బొప్పాపూర్ లింగం, సురేందర్, స్వామి, గోవింద్ పటేల్, రాజా వరప్రసాద్, దౌడ్ సాయిలు, కిష్టయ్య , తమస్, వెంకన్న, మైనార్టీ నాయకులు ఇక్రాం, హాజీ, సమీర్ , సయ్యద్, తదితరులు ఉన్నారు