ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా

కలిసిన తల్లి దివ్యంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ జనగామ (జనంసాక్షి)సెప్టెంబర్26: తెలంగాణ ఐటి శాఖ మంత్రులు కేటీఆర్ ను హైదరాబాదులో తన అపిసులో మర్యాద పూర్వకంగా కలుసుకొని వికలాంగులా సమస్యల పై కొన్ని విషయాలు వివరించనని దానికి వారు సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.