ఓటు హక్కు పై అవగాహన సదస్సు

ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 15 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఆటిట్యూడ్ స్కూల్లో పిల్లలకు ఓటు హక్కు పై ఆధార నేర్పించారు అందులో భాగంగా స్కూలు ప్రిన్సిపాల్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలక్షన్ ప్రిన్సిపల్ ఆఫీసర్ కుమార్ తిరుపతి ప్రగతిశీల ఆశ బేగం లావణ్య శరణ్య మొదలగువారు పిల్లల ఓటు ఎలా వేయాలి అని నేర్పించారు