కరీంనగర్ లో బోల్తా పడిన ఆటో..

కరీంనగర్ : జగిత్యాల మండలం మోరపల్లి వద్ద శనివారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.