కర్ణాటక తీరుపై సుప్రీం ఆగ్రహం

ఢిల్లీ: కావేరీ జల వివాదంలో కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడుకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు, కర్ణాటకల నీట అవసరాలపై సమావేశం నిర్వమించాలని కావేరీ సమితికి సుప్రీంకోర్టు సూచించింది.