కాజీపేటలో సీఎం దీష్టిబొమ్మ దగ్ధం

వరంగల్‌ : కరెంట్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుకు నిరసనగా ఇవాళ కాజీపేటలోతెలంగాణ వాదులు సీఎం కిరణ్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.