కుటుంబాన్ని పరామర్శ

జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్
   దూపాడు గ్రామంలో కుటుంబాన్ని పరామర్శిస్తున్న దుర్గం ప్రభాకర్
   పెన్ పహాడ్.జులై   (జనం సాక్షి)  :  మండల పరిధి లోని   దుపహాడ్ గ్రామంలో *గ్రేస్ డైమండ్ ఇవాంజిలీకల్  చర్చ్ వ్యవస్థపక అధ్యక్షులు,పెన్ పహాడ్ మండలం పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవ డా జాన్ ప్రకాష్ ఇటీవల కాలంలో కంటి చూపు లోపించడం తో  హైదరాబాద్ లోని ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ నందు ఆపరేషన్ చేయించుకొని వచ్చిన సంఘటన తెలుసుకోని తన నివాసంలో కలిసి పరామర్శించి ప్రార్ధించి ఆరోగ్యం యోగ క్షేమలు అడిగి తెలుసుకొనిన జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు *బిషప్ డా దుర్గం ప్రభాకర్ పరామర్శించారు  ఈ సందర్బంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు దయవలన త్వరగా కోలుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పాస్టర్ వి. పిలిఫ్, రెవ రెంటల ఆంథోనీ, పాస్టర్ పి. గిద్యోన్, పాస్టర్ క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు
Attachments area