కొనసాగుతున్న మృతుల వెలికితీత

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌ ప్రాంతంలో మృతుల వెలికితీత కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ గుర్తించిన మృతదేహాలకు కేదార్‌ఘటి వద్ద నేడు సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతుల అంత్యక్రియలకు కేదార్‌ఘటి వద్దే శిబిరం ఈనెల 24 వరకూ ఉత్తరాఖండ్‌లో మొత్తం 192 కొండ చరియలు విరిగిపడినట్లు అధికారులు గుర్తించారు.