కోర్‌ కమిటీ సభ్యులతో అన్నా భేటీ

ఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే కోర్‌కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. అన్నాబృందం రద్దయిన తర్వాత తొలిసారిగా కోర్‌ కమిటీ సభ్యులతో ఈ భేటీ జరుగుతోంది. భవిష్యత్‌ వ్యూహాలపై సభ్యులు చర్చిస్తున్నారు.