కోల్ స్కాంలో సుప్రీంను ఆశ్రయించిన మన్మోహన్ సింగ్

ఢిల్లీ:బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఏప్రిల్ 8న విచారణకు హాజరు కావాలన్న ప్రత్యేక కోర్టు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.