ఖమ్మంలో ఒప్పంద పారిశుధ్య కార్మికుల ఆందోళన..

ఖమ్మం : జిల్లాలో ఒప్పంద పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గుత్తేదారు వేధిస్తున్నారంటూ నగర పాలక సంస్థ భవనంపైకి ఎక్కి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.