ఖమ్మం జిల్లాలో ఈనెల 5న ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఖమ్మం జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన ఇల్లెందులో ప్రారంభించనున్నారు.