ఖమ్మం జిల్లా ఎస్సీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
ఖమ్మం : జిల్లా ఎస్సీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు అరుణ్ అలియాస్ రాంబాబు, మదిని జోగి అలియాస్ ఉమ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం : జిల్లా ఎస్సీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు అరుణ్ అలియాస్ రాంబాబు, మదిని జోగి అలియాస్ ఉమ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.