ఖాళీ బిందెలతో నిరసన

దంతాలపల్లి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నర్సింహులపేట మండలం కుమ్మరికుంటల గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలు పెట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.