గంగదేవిపల్లికి చేరుకున్న కేసీఆర్..

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గంగదేవిపల్లికి చేరుకున్నారు. అక్కడ గ్రామ జ్యోతి పథకాన్ని ప్రారంభించనున్నారు