గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన  సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

మల్లాపూర్, సెప్టెంబర్ 27(జనం సాక్షి) మండలం రేగుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రతిష్టించిన గణనాథుని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణారావు వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ సభ్యులు గడ్డం శ్రీనివాస్ డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజు సదానంద చారి నీటి సంఘం మాజీ అధ్యక్షులు ఏనుగు రాజారెడ్డి ఇట్టెడి కృష్ణారెడ్డి మారంపల్లి నరసయ్య మోతె నిమ్మల జలంధర్ రాజం మోతే రమేష్ మోతే సాహెబ్ తదితరులు ఉన్నారు