గణనాథుని లడ్డు లక్ష రూపాయికి కైవసం చేసుకున్న వెలుగు రిపోర్టర్ ధనంజయ

గణనాథుని లడ్డు లక్ష రూపాయికి కైవసం చేసుకున్న వెలుగు రిపోర్టర్ ధనంజయ

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 27 టేక్మాల్ మండల కేంద్రంలో మహంకాళి ఆలయంలో ప్రతిష్టించిన గణనాథుని లడ్డూ వేలంలో వెలుగు రిపోర్టర్ కుమ్మరి ధనుంజయ లక్ష రూపాయలకు కైవసం చేసుకున్నారు. నవరాత్రులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుని లడ్డును వేలం పాటలో పాల్గొని కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గణేష్ కమిటీ సభ్యులు లడ్డు ప్రసాదాన్ని ధనంజయకు అందజేశి శాల్వాతో సత్కరించారు