గణేశుని నిమజ్జనం ప్రత్యేక పూజలు

గణేశుని నిమజ్జనం ప్రత్యేక పూజలు 

బషీరాబాద్ సెప్టెంబర్ 28,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో టాకీ తండాలో గణేష్ నీ విగ్రహం పెట్టి నిత్యం పూజలు చేసి 11వ రోజు సందర్భంగా కాలనీవాసులు అన్నదానం ఏర్పాటు చేసి గణపయ్య నిమజ్జనం కొరకు సర్వం సిద్ధం చేసిన టాకీ తండా వాసులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశామని,నిత్యం పూజలు,భజనలు అందుకున్న గణపయ్యతో ఊరు వాడ ప్రజలను చల్లంగా చూడాలని గణేష్ మహారాజుని కోరుకున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నరేష్ చౌవాన్,రవి పవర్,రాజు రాథోడ్, గోపాల్ రాథోడ్,పాండు రాథోడ్,పూజారి శంకర్,దన్ను రాథోడ్,నరేష్ రాథోడ్,శంకర్ రాథోడ్,రమేష్ రాథోడ్,ప్రేమ్ కుమార్,జీవన్ చవాన్,రవి రాథోడ్,దినేష్,నవీన్,రాజు యశ్వంత్,చౌహాన్ రోహిత్, సంతోష్,యువకులు, తదితరులు పాల్గొన్నారు.