గుజ్రాల్‌ అంతిమయాత్ర ప్రారంభం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని గుజ్రాల్‌ అంతిమయాత్ర ప్రారంభమయింది. నగరంలోని స్రృతిస్థల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.