గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి :సురేష్ :

శామీర్ పేట్, జనం సాక్షి : గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం పక్షపాత దొరణి అవ లంభించడం శోచనీయమని శామీర్ పేట్ మండల అధ్యక్షుడు సురేష్ అన్నారు.  శనివారం తెలంగాణ ఆదర్శ  గ్రామ పంచా యతీ వర్కర్స్ యూనియన్  ఐఎఫ్ టి యు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్క రించారు . ఈ కార్యక్రమంలో శామీర్ పేట మండల అధ్యక్షుడు.  శ్రీకాంత్(సురేష్), మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి  శివ బాబు, స్వామి,  బాలనారిసింహ, పోచయ్య, స్వామి, లక్ష్మి, సుకుణ, రాములమ్మ. తదితర కార్మికులు పాల్గొన్నారు.