గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయండి :సుప్రీంకోర్టు

ఢిల్లీ: గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్‌,బెంగాల్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భోపాల్‌, కోల్‌కతా, పుణెల్లో 8 వారాల్లోగా వీటిని ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల చీఫ్‌ సెక్రెటరీలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు  జారీ చేసింది.