చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు విరాళాలు కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

 దోమ పిబ్రవరి 19(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని బాస్పల్లి మరియు ఐనాపూర్ గ్రామలలో ఆవిష్కరించిన, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా, కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి , పాల్గొని 30,000/- బాస్పల్లి 15000/- ఐనాపూర్ గ్రామాలకు విరాళం అందించారు.. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి ,తెలుగు మధుసూధన్ గ్రామ యువకులు పాల్గొన్నారు.