చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

జనం సాక్షి,చెన్నారావుపేట

మండలం లోని కోనాపురం గ్రామంలో చిన్నారి సంకీర్తనను శుక్రవారం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీర్వదించారు. కోనాపురం గ్రామానికి చెందినా కీసరి రాజ్ కుమార్-మమత దంపతుల కూతురు సంకీర్తన నూతన వస్త్ర పల పుష్పలంరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దోంతి మాధవరెడ్డి హాజరై చిన్నారి సంకిర్తనను ఆశ్వీదించారుు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సిహ్మారాములు, అవుల రాములు,సొసైటీ డైరెక్టర్ ఎడ్ల నారాయరెడ్డి, నాయకులు బుస నర్సిహారాములు, మంద యాకయ్య ,పురం మల్ల్యయ, శకర్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు