జగిత్యాల బిజెపి నియోజకవర్గ ఇంఛార్జి పరామర్శ

 

 

 

 

 

సారంగపూర్ (జనంసాక్షి ) 19 అక్టోబర్

సారంగాపూర్ మండలం పోతరం గ్రామంలోని గణేష్ పల్లి లో గుండుగుల రాజేష్ ఇటీవల ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి, అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందించారు,వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు,రవీందర్ రెడ్డి గారి వెంట బిజేపి నాయకులు తదితరులు ఉన్నారు.