జనవరి 20న ఏఐసీసీ సమావేశం
న్యూఢిల్లీ: జరిగిన 20న ఏఐసీసీ సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది తెలియజేశారు. జనవరి 18 నుంచి మూడు రోజులపాటు కాంగ్రెస్ చైతన్య శిబిరం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పథకాలు, దేశ ఆర్థిక, రాజకీయపరిణామాలపై చర్చిస్తామన్నారు.