జూన్‌ 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 15 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌1 చివరి తేదీ.