డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి OGA కళాశాల చాత్రోపాద్యాయుల ఘన నివాళులు

దోమ డిసెంబర్ 6(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బోదన నిమిత్తం విచ్చేసిన స్థానిక పరిగి OGA కళాశాల చాత్రోపాద్యాయులు పాఠశాల ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలతో నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను కోనియాడి ఆయన సేవలు వరణాతీతం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దోమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురం దాస్, పాఠశాల సిబ్బంది మరియు OGA కళాశాల చాత్రోపాద్యాయులు పాల్గొన్నారు.