ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సు ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈరోజు ఉదయం ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సును ప్రారంభించారు.  ఈసందర్శంగా ఆయన  మాట్లాడుతూ ఆర్ధిక సంస్కరణల ద్వారానే పేదరికం నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. అంతర్జాయతీంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వృద్ధి సాధించాల్సిన అవశ్యకత ఉందని ప్రధాని అన్నారు.