ఢిల్లీ చేరుకున్న బొత్స

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, వయలార్‌ రవి తదితరులతో భేటీ  కానున్నారని సమాచారం.