తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలతో కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలతో టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన ఢిల్లీలో వారితో సమావేశమై పలు ప్రధాన సమస్యలపై చర్చిస్తున్నారని సమాచారం.