దిగ్విజయ్కు కోర్టు సమన్లు
ఢిల్లీ : భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్ సింగ్కు కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 21న హాజరు కావాలని దిగ్విజయ్సింగ్కు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ : భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్ సింగ్కు కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 21న హాజరు కావాలని దిగ్విజయ్సింగ్కు కోర్టు సమన్లు జారీ చేసింది.