దిగ్విజయ్తో బొత్స భేటీ
ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్తో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించారు.
ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్తో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించారు.