దీపాల వెలుగులో ముంబై ధగధగ

ముంబై,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్ర దినోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ముంబై తంకు త్రివర్ణ రంగుల్లో ముస్తాబు చేశారు. విద్యుత్తు లైట్ల వెలుగులో ప్రధాన కూడళ్లు, చారిత్రక ప్రదేశాలు,¬టళ్లు ధగధగలాడుతున్నాయి. స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మాల్స్‌ కస్టమర్లకు ఆఫర్‌ చేస్తున్నది.